Posts

Showing posts from July, 2021

Economic crisis in Visakhapatnam

రాష్ట్ర ఆర్థిక రాజధానిలో ఆర్థిక కష్టాలు కరోనా రెండో వేవ్‌, కర్ఫ్యూ ఎఫెక్ట్‌  విశాఖలో 2 నెలలుగా సాగని బిజినెస్‌  3 నెలలుగా అద్దె చెల్లించని వ్యాపారులు  ఉపాధి లేక వీధిన పడ్డ ఉద్యోగులు అద్దెలు రాక యజమానులు సతమతం మరోవైపు ప్రభుత్వం ఆస్తిపన్ను బాదుడు రెండు నెలలుగా వ్యాపారాలు లేవు.. అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి.. వ్యాపారులు ఈఎంఐలు కూడా చెల్లించలేకపోతున్నారు. ఉపాధి లేకపోవడంతో ఉద్యోగులు వీధిన పడ్డారు. 3 నెలలుగా అద్దెలు రాకపోవడంతో యజమానులు ఆస్తిపన్ను కట్టలేక దిక్కులు చూస్తున్నారు. ఇలా అందరిదీ ఒకటే కష్టం. ఆర్థిక సమస్యలు. కరోనా రెండో వేవ్‌, కర్ఫ్యూ ఆంక్షల వల్ల రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.  (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో వాణిజ్యం వెలవెలబోతోంది. కరోనా మహమ్మారి రెండో దశ విజృంభించడం.. కర్ఫ్యూ విధించడంతో మే, జూన్‌ రెండు నెలలూ వ్యాపారాలు సాగలేదు. కర్ఫ్యూ ఆంక్షలతో రోజుకు నాలుగైదు గంటలే షాపులు తెరిచి, తర్వాత మూసేయాల్సిన పరిస్థితి. ప్రజలు కూడా కరోనా భయంతో షాపింగ్‌ మాల్స్‌కు రావడం లేదు. దీంతో వ్యాపారాలు కేవలం 10 నుంచి 20 శాతమే జరిగాయి. చాల

Failed to control black-money

 కొల్లబోయిన నల్లధన నిర్మూలన పక్కా ప్రణాళికతోనే సత్ఫలితాలు పెద్దనోట్ల రద్దు, డిజిటల్‌ లావాదేవీల ద్వారా నల్లధనానికి ముకుతాడు వేయొచ్చనికేంద్ర ప్రభుత్వం గతంలో ఘనంగా ప్రకటించింది. కానీ, ఆచరణలో అది నీరుగారిపోయింది. ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు అందకుండా, నగదు చలామణీ తగ్గకుండా, డిజిటల్‌ లావాదేవీలు పెరగకుండా నల్లధన నిర్మూలన సాధ్యమయ్యే పని కాదు. 2011లో మన దేశ జనాభాలోని వయోజనుల్లో 35 శాతం మంది బ్యాంకు ఖాతాలు కలిగి ఉండగా, 2014లో ఆ సంఖ్య 53 శాతానికి, 2017లో గణనీయంగా 80 శాతానికి పెరిగింది. అయినా నేటికీ బ్యాంకు ఖాతాలు లేని 19 కోట్ల వయోజనులతో మన దేశం చైనా (22.4 కోట్లు) తరవాత రెండో స్థానంలో ఉంది.  2017-18తో పోల్చితే 2019-20 నాటికి డిజిటల్‌ లావాదేవీలు ఆశాజనకంగానే పెరిగాయి. 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో దేశంలో మొత్తం కరెన్సీ రూ.17.54 లక్షల కోట్లు ఉండగా, 2021 మార్చి నాటికి రూ.28.27 లక్షల కోట్లకు పెరిగింది. 2015-16లో పెద్దనోట్ల రద్దుకు మునుపు కరెన్సీలో వాటి వాటా 86.4 శాతం ఉండగా, 2016-17లో 73.4 శాతానికి తగ్గింది. మళ్ళీ 2020-21 నాటికి 85.7 శాతానికి పెరిగింది. పెద్దనోట్ల రద్దు తరవాత డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన

RBI Circular on Cryptocurrency Clarifies No Ban in India: Will UPI, Online Payments Return?

Image
  “Our finance minister herself has called for a “calibrated approach” to cryptocurrencies in India, and given that we have over 1.5 crore crypto users in the country contributing over $2 billion to our economy, it is unlikely that cryptocurrencies will be banned in India,” Shetty told News18. 01-Jun-2021 RBI Circular on Cryptocurrency Clarifies No Ban in India: Will UPI, Online Payments Return? File photo of a Bitcoin illustration. The RBI on Monday clarified that banks must stop using its 2018 directive to prevent crypto investments in India. (Image: AFP)File photo of a Bitcoin illustration. The RBI on Monday clarified that banks must stop using its 2018 directive to prevent crypto investments in India. (Image: AFP) The top Indian regulatory bank issued a statement that its 2018 circular advising against cryptocurrencies is no longer valid, but the road back to banks supporting crypto investments in India may not be as clear. NEWS18.COM LAST UPDATED: JUNE 01, 2021, 23:10 IST FOLLOW U

No Free Rice for Corona

 Jul 2 2021   ఉచితంగా ఇవ్వలేం రెగ్యులర్‌ కోటాకు ఇక డబ్బు వసూలు.. ఉచితంగా ఇస్తే 5 నెలలకు 100 కోట్ల భారం మొత్తం 2,100 కోట్లు భరిస్తున్నామన్న ప్రభుత్వం.. వంద కోట్లపై వెనకడుగు నేటి నుంచి రేషన్‌ పంపిణీ.. 15 నుంచి ఉచితంగా కేంద్రం కోటా బియ్యం ఇవి డోర్‌ డెలివరీ.. అవి రేషన్‌ షాపులో తీసుకోవాలి (అమరావతి-ఆంధ్రజ్యోతి) కేంద్రం తన కోటా బియ్యాన్ని పేదలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించగా, రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌ బియ్యం ఉచితంగా ఇవ్వడం తమవల్ల కాదని జగన్‌ ప్రభుత్వం తేల్చేసింది. కిలోకు రూపాయి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈనెల నుంచే రేషన్‌కు డబ్బులు తీసుకోనుంది. ఇప్పటికే ఉచితం వల్ల రాష్ట్రంపై రూ.2,100 కోట్ల భారం పడుతోందని చెబుతున్న ప్రభుత్వం, రానున్న ఐదు నెలలు కూడా ఉచితంగా ఇస్తే అయ్యే మరో రూ.100 కోట్ల భారం విషయంలో వెనకడుగు వేసింది. శుక్రవారం నుంచి మొదలు కానున్న రెగ్యులర్‌ కోటా రేషన్‌ పంపిణీలో కార్డుదారుల నుంచి బియ్యానికి నగదు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. రెగ్యులర్‌ కోటా పంపిణీ ముగిశాక, ఈనెల 15 నుంచి కేంద్రం ఇచ్చే పీఎంజీకేవై కోటా బియ్యాన్ని డోర్‌ డెలివరీలో కాకుండా రేషన్‌ షాపుల్లో కార్డుదారులకు ఉ

Education and Teachers

 ప్రైమరీ విద్యలో టీచర్లు లేరు అన్నపూర్ణ మ్యారేజెస్ - అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడునుప్రవేశం ఉచితంPH: 9397979740/50 9, 10 తరగతుల్లో డ్రాపౌట్లు 14.8ు యూడీఐఎస్‌ఈ ప్లస్‌ నివేదికలో వెల్లడి  న్యూఢిల్లీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ విద్యలో ఉపాధ్యాయులే లేరని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి 2019-20 విద్యా సంవత్సరానికి గాను రూపొందించిన యునైటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ ప్లస్‌(యూడీఐఎ్‌సఈ+) నివేదికను కేంద్ర మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌ నిశాంక్‌ గురువారం విడుదల చేశారు. 2019-20 నాటికి ఏపీలో 63,824 పాఠశాలలు ఉండగా, వీటిలో ప్రాథమిక పాఠశాలలు 39,388, ప్రాథమికోన్నత పాఠశాలలు 9,282, సెకండరీ పాఠశాలలు 12,353, ఉన్నత పాఠశాలలు 2,802 ఉన్నాయి. రాష్ట్రంలో విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి (పీటీఆర్‌) ప్రాథమిక పాఠశాల్లో 24.4, ప్రాథమికోన్నత పాఠశాలలో 16.8, సెకండరీ విద్యలో 15.9, ఉన్నత విద్యలో 39.8 వంతున ఉన్నట్లు పేర్కొన్నారు. పాఠశాల విద్యారంగంలో 3,17,430 మంది ఉపాద్యాయులు ఉండగా, వీరిలో 1,59,302 మంది పురుషులు, 1,58,128 మంది మహిళలు ఉన్నార

Bank Charges increased

 నేటి నుంచి చార్జీల బాదుడు  Jul 1 2021 న్యూఢిల్లీ : వివిధ బ్యాంకుల వినియోగదారులు, సగటు ప్రజల రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే కొన్ని మార్పులు జూలై ఒకటో తేదీ నుంచి (గురువారం) అమలులోకి రానున్నాయి. . ఎస్‌బీఐ ఏటిఎం చార్జీల సవరణ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతోంది. ఏటీఎంల నుంచి ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును నెలకి నాలుగుకే పరిమితం చేయనుంది. ఆ పైబడిన నగదు విత్‌డ్రాయల్స్‌పై ఒక్కో దానికి 15 రూపాయలు+జీఎస్‌టీ చెల్లించుకోక తప్పదు. చెక్‌బుక్‌ వినియోగాన్ని కూడా పరిమితం చేసింది. ఏడాదికి 10 చెక్‌ లీవ్స్‌ను మాత్రమే అందించబోతోంది. అది దాటితే ప్రతీ కొత్త చెక్‌బుక్‌ పైన అదనపు భారం మోయక తప్పదు. ఐడీబీఐ బ్యాంకు : ఐడీబీఐ బ్యాంకు కూడా చెక్‌బుక్‌, సేవింగ్స్‌ ఖాతాలు, లాకర్‌ చార్జీలు పెంచుతోంది. 20 పేజీల చెక్‌బుక్‌ ఉచితంగా అందిస్తుంది. ఆ పైబడిన ప్రతీ చెక్కు పైన రూ.5 వసూలు చేస్తుంది. సబ్‌ కా సేవింగ్స్‌ అకౌంట్‌ ఖాతాదారులకు ఇవి వర్తించవు. సిండికేట్‌ బ్యాంక్‌ ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌లు మార్పు : సిండికేట్‌ బ్యాంక్‌లో కెనరాబ్యాంక్‌ విలీనం

Petrol prices & Politics

 అధిక ఇంధన ధరల వెనుక రాజకీయ మతలబు ➖➖➖➖➖➖➖ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పది శాతం కార్పొరేట్‌ ఆదాయ పన్నును తగ్గించడం ద్వారా 2019లో దాదాపు రూ. 1.45 లక్షల కోట్లను కేంద్రం కోల్పోయింది. ఈ ఏడాదిలో పెట్రోల్‌, డీజిల్‌ నుండి మొత్తం రూ. 2.4 లక్షల కోట్ల మేరకు పన్ను ఆదాయాలను కేంద్రం అందుకుంది. ఆ రకంగా, కేంద్రం కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీల మొత్తాన్ని సమకూర్చుకునేందుకు సామాన్య మానవుడు పెట్రోల్‌, డీజిల్‌లపై అధిక మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేట్‌ పన్ను తగ్గించడం అధిక జాతీయాదాయానికి లేదా ఉద్యోగాల కల్పనకు దోహద పడదు. వివరించలేని వాటిని సమర్ధించడానికి చాలా వాదనలు వస్తూ వుంటాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రభుత్వాలు ప్రజాదరణ కోల్పోయే అవకాశం ఎంతైనా వుంది. గ్లోబల్‌ మార్కెట్‌ ధరలు పెట్రోలియం ఉత్పుత్తుల ధరలను నిర్ణయిస్తాయన్నది చాలా తరచుగా మనకు వినబడే వాదన. ఇందులో ప్రభుత్వాలకు ఎలాంటి పాత్ర లేదు. 2002లో మొదటి ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో భారత్‌ పాలనాపరమైన ధరల యంత్రాంగాన్ని (ఎపిఎం) రద్దు చేసినప్పటికీ, 2010, 2014ల్లో వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన

Biden declares Iran will never get a nuclear weapon ‘on my watch’

 WORLD NEWS Biden’s airstrikes send a clear message amid Iran deal talks — but are unlikely to derail them, analysts say PUBLISHED MON, JUN 28 202112:16 PM EDTUPDATED MON, JUN 28 20211:42 PM EDT Natasha Turak @NATASHATURAK SHARE Share Article via Facebook Share Article via Twitter Share Article via LinkedIn Share Article via Email KEY POINTS The airstrikes are the second round ordered by President Joe Biden against Iranian-backed militias since he began his term in office. They took place against the backdrop of ongoing negotiations in Vienna between Iran and six world powers, including the U.S., to revive the 2015 Iranian nuclear deal. U.S. President Joe Biden delivers remarks after a roundtable discussion with advisors on steps to curtail U.S. gun violence, at the White House in Washington, June 23, 2021. U.S. President Joe Biden delivers remarks after a roundtable discussion with advisors on steps to curtail U.S. gun violence, at the White House in Washington, June 23, 2021. Jonatha